కోల్కతాలోని ఆర్జీ కర్ దవాఖాన జూనియర్ డాక్టర్లు(జుడాలు) చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి ఆరో రోజుకు చేరింది. దీక్ష చేస్తున్న వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆర్జీ క�
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై ఈ నెల 20న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్�
కోల్కతాలోని ఆర్జీకార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనపై ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వైద్యులు ఆగ్రహించారు. ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలను �