తిరుపతి : దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు 13న సాయంత్రం విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తన మూడురోజుల పర్యటనలో చివరి �
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సీఏ ఫౌండేషన్ పరీక్షలను వాయిదా వేసింది. దీనితో పాటు జూలైలో జరుపతలపెట్టిన ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ పరీక్షల తేదీలను కూడా విడుదల చేసింది
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన డేట్షీట్ను శుక్రవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ, 12వ �