తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా 2021లో భారతదేశం పలు కీలక రంగాల్లో దాదాపు రూ.12 లక్షల కోట్లు(15,900 కోట్ల డాలర్లు) ఆదాయం కోల్పోయిందని తాజా నివేదిక పేర్కొన్నది. ఇది దేశ జీడీపీలో 5.4 శాతమని తెలిపింది.
India Railway | Covid-19 | Revenue Loss | Railway Minister Ashwini Vaishnav | కరోనా మహమ్మారి కారణంగా భారతీయ రైల్వే భారీగా నష్టాలను చవిచూసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు