Telangana | తెలంగాణ ప్రభుత్వం భారీగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. రాష్ట్రంలో 18 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ముగ్గురు రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ..ప్రభుత్వం సోమవారం జీవోను జారీ చేసింది. హైదరాబాద్ యూఎల్సీలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వెంకట ఉపేందర్ రెడ్డిన�