రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పలు శాఖల హెచ్వోడీలతో కలిపి ఒకేసారి 36 మంది ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. వీరితోపాటు నలుగురు నాన్ క్యాడర్ అధికారులను కూడా బ�
Telangana | రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం కేసీఆర్ సర్కార్ మార్గం సుగమం చేసింది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
Telangana Govt | రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్