Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇకపై వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది.
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఉద్యోగులు (Employees ) ఇకపై నెలకు 10 రోజులు కార్యాలయాలకు
రెండేండ్ల తర్వాత తిరిగి తెరుచుకోనున్న కార్యాలయాలు హైబ్రిడ్ విధానంలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు పిలుపు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఐటీ కారిడార్లో సందడి పునఃప్రారంభం కానున్
పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ పూర్తి కావడం, కరోనా దాదాపుగా నియంత్రణలోకి రావడంతో ఐటీ పరిశ్రమలు ఇక ఉద్యోగులను తమ ఆఫీసులకు పిలిపించే పనిలో పడ్డాయి. రిటర్న్ టు ఆఫీస్ (ఆర్టీవో ) ( return to office ) కోసం ప్రత్యేక ప్రణాళి�