గిరిజన సంక్షేమానికి ఆయువు పట్టుగా ఉన్న ఐటీడీఏలో కీలక పోస్టులు భర్తీకి నోచుకోకపోగా, తాజాగా మరికొన్ని స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఐటీడీఏ పరిస్థితి గందరగోళంగా మారుతున్నది. గిరిజనాభివృద్ధికి బీజం వేసి
పశుసంవర్ధక శాఖ ఈ ఏడాది భారీగా రిటైర్మెంట్లు ఉండనున్నాయి. ఈ మేరకు ఉద్యోగ విరమణ చేసే అధికారుల జాబితాను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని కేడర్లలో కలిపి 13 మంది