అనుముల రేవంత్రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. ఇలాంటి నోటిదురుసు ముఖ్యమంత్రిని మునుపెన్నడూ చూడలేదని ఎద్దేవాచేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రాద్రి రామ
ప్రధాన ప్రతిపక్షాన్ని, రిటైర్డ్ ఇంజినీర్లను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హేయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు.
పంటలను నీళ్లతో కాకుండా రక్తంతో పారిస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియా సాక్షిగా చెప్పడం ఆయన క్రూర మనస్తత్వానికి నిదర్శమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలకు నీళ్లు ఇవ్వడం చేతగాక.. ప్రతిపక్ష నేతల
రాష్ట్రంలో మరో కీలక అధికారి స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ ప్రభుత్వ సర్వీసుకు గుడ్ బై చెప్పారు. ప్రభుత్వ ఒత్తిళ్లు, రాజకీయ �
కాంగ్రెస్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అశాస్త్రీయ విధానంలో సాగుతున్న ప్రణాళికలపై అభ్యంతరాలు తీవ్రతరం అవుతున్నాయి. అధ్యయనం లేకుండా, పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా గు
మ నిషికైనా, యంత్రానికై నా విశ్రాంతి ఉంటే జీవితకా లం.. వాటి సా మర్థ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా.. విశ్రాంతి లేకుండా నడుస్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్�
నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతుంది. ఈ సీజన్లో జూలై 29 నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించి సెప్టెంబర్ 2న నీటి విడుదలను నిలుపుదల చేశారు.
ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్లో నాలాలపై హైడ్రా దృష్టిపెట్టింది. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ లోపల వరకు నాలాల విస్తరణ, సమాంతర డ్రైయిన్ నిర్మాణం అంశాలపై రిటైర్డ్ ఇంజినీర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చ
కృష్ణానది చెంతనే ఉన్నా దశాబ్దాల తరబడి పాలకవీడు ప్రాంత ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పేరుకు జాన్పహాడ్ మేజర్ అయినా గత ప్రభుత్వాల హయాంలో ఎప్పడూ సాగునీరు అందక పంటలు ఎండే పరిస్థితి ఉండేది
1986లో వచ్చిన వరద కంటే ఎక్కువస్థాయిలో, గోదావరి, ప్రాణహిత నదులు ఒకేసారి పొంగడంతో వచ్చిన బ్యాక్వాటర్ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి, అన్నారం పంప్హౌస్లు మునిగిపోయాయని తెలంగాణ వ