ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఉండే అధిక చక్కెర మన కళ్లకు ఎంత నష్టం చేకూరుస్తుందో ఆలోచించారా? ఆహారం ద్వారా శరీరంలోకి చేరే చక్కెర.. మధుమేహానికి మాత్రమే కాకుండా కంటి జబ్బులకు, దంతాల ఇన్ఫెక్షన్కు కూడా కారణమవు
అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త రంగును ఆవిష్కరించారు. ఇది కంటికి కనిపించకపోవడం గమనార్హం. ఈ రంగును శాస్త్రవేత్తలు ‘ఓలో’గా పిలుస్తున్నారు. ఇప్పటివరకు ఈ రంగును ఐదుగురు మాత్రమే చూశారు. ఆ రంగు పీకాక్ బ్లూ ల