అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకుల అండతో కాంట్రాక్టర్ ఏటి ఇసుకను, మట్టిని అక్రమంగా తోడేస్తున్నారని, ప్రకృతి వనరులను దోచుకుంటూ పర్యావరణ విధ్వంసం సృష్టిస్తున్నారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ ర
నగరంలోని మున్నేరు అభివృద్ధి పనులతోపాటు భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ అభివృద్ధి పనులు, భూ సేకరణ, భూ నిర్వాసితులకు ఇచ్చ�