పేద విద్యార్థులు అభ్యసించే గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వస్తువుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయమై ప్రభు త్వం, మంత్రికి చర్చకు వచ్చే దమ్ముందా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ప్రశ
గురుకులాల టెండర్లలో కుంభకోణం జరిగిందని, అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. స్కామ్పై సమాధానం చెప్పాల్సిన సీఎం రేవంత్రెడ�