ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ �
వచ్చే ఏడాది జూన్ వరకు కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించకపోవచ్చని, అవి యథాతథంగానే ఉంటాయని విదేశీ బ్రోకరేజీ దిగ్గజం డ్యూయిష్ బ్యాంక్ తాజగా అభిప్రాయపడింది.
దేశంలో విదేశీ మారకపు నిల్వలు మరింతగా పడిపోయాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 2.335 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 590.702 బిలియన్ డాలర్లకు దిగజారాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.