Turkey Earthquake: తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భూకంప శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ జరుగుతోంది. 278 గంటల తర్వాత ఓ వ్యక్తిని సజీవంగా కాపాడారు.
సొరంగంలో వరద నీరు నిండటం కారణంగా చైనాలో పెద్ద ప్రమాదం సంభవించింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని హైవే టన్నెల్లో వరద నీరు నిండి 13 మంది కార్మికులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. గత రాత్రి నుంచి రెస్క్యూ