మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ఓకే చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. చివరిగా సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించ�
రమకృష్ణ | సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ తర్వాత థియేటర్లో విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఇక దేవా కట్టా ద�
తెలుగు ఇండస్ట్రీలో ఆ దర్శకుల దారి విభిన్నం. అందరిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడం వాళ్లకు చేత కాదు. రెండు మూడేళ్లకు ఓ సినిమా చేసినా తమదైన మార్క్ కనిపించేలా ఉంటాయి అవి. అలాంటి సీరియస్ దర్శకులు తెలుగులో