న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ ఇంజెక్షన్ రెమ్డెసివిర్కు బాగా డిమాండ్ పెరిగింది. తగినంత సంఖ్యలో లభ్యం కాకపోవడంతో కొందరు వీటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున�
నలుగురు అరెస్టు | రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను కరీంనగర్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనాకు చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పలు రాష్ర్టాల్లో దొరక్కపోవడం రోగులను, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో రెమ్డెసివిర�
ఇంజక్షన్ కొనుగోలు కోసం నానా అగచాట్లు మూసాపేటలోని ఔట్లెట్ వద్ద ఉదయం 3 గంటల నుంచే క్యూ 6 డోసులకు రూ.24,500లు కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తుంది.. ఈ క్రమంలో మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు రెమ్డెస�
న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నోటి ద్వారా ఇచ్చే రెమ్డెసివిర్ను అభివృద్ధి చేసినట్లు జ�
రానున్న 15 రోజుల్లో నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్ డోసులను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
పడకల కొరత లేదు | కరోనా రోగులకు చికిత్స నందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్కే భవన్లో మీ�
రెమ్డెసివిర్| చికిత్సలో భాగంగా కరోనా రోగులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ చేస్తుండగా, మరికొందరు నకిలీ ఇంజక్షన్లను సృష�
కేంద్రం విజ్ఞప్తితో ధరలు తగ్గించిన ఫార్మా సంస్థలు వెయ్యి నుంచి రూ.1500 దాకా తగ్గిన ధరలు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి సదానంద గౌడ న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కొవిడ్ చికిత్సలో కీలకమైన ఔషధంగా భావిస్తున్న రెమ్డ
న్యూఢిల్లీ: ఊపిరి ఆడని కోవిడ్ రోగులకు.. ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ�