వడగండ్లు మిగిల్చిన కడగండ్లతో కలతచెందిన కర్షకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎంతో భరోసా నింపింది. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాప
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసుల విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ 2019 నవంబర్లో సీబీఐ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల�