ఉదయమే మాట్లాడుకున్నా సాయంత్రానికంతా బోలెడంత విరహ వేదన. పక్కపక్కనే కూర్చుని ఎన్ని ఊసులు చెప్పుకొన్నా , ఓ రెండు గంటలు అవతలి ఫోన్ నుంచి మెసేజ్ రాకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. ఇక ఇద్దరూ వేరువేరు నగరాల్లో, వే
మానసికంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని, మానసిక ఆరోగ్యమే..మహాభాగ్యమన్నారు దోమలగూడ ఏవీ కళాశాల మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు, విద్యార్థులు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే, ఏవీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో