హైదరాబాద్ షేక్పేటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఫిలింనగర్ పరిధిలోని ఓ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉన్న జుహి ఫెర్టిలిటీ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రిలయన్స్ ట్రెండ్స్లో వినియోగదారులకు క్యారీబ్యాగ్లపై రూ.7 చార్జీ వేయడంపై వినియోగదారుల ఫోరం చర్యలు తీసుకుంది. వినియోగదారులపై ఒత్తిడి తెచ్చినైట్లెతే రూ.3వేలను జరిమానాగా చెల్లించాలని వినియోగదారుల కమి�