గత త్రైమాసికంలో అన్ని విభాగాలు పటిష్టమైన ఆర్థిక, నిర్వహణ పనితీరును నమోదు చేశాయి. పన్నులు చెల్లించకముందు లక్ష కోట్ల లాభాన్ని ఆర్జించిన తొలి సంస్థ రిలయన్స్ కావడం విశేషం. డిజిటల్ రంగం బూస్ట్నిచ్చింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. వరుస రెండు రోజుల ర్యాలీతో రిలయన్స్ షేరు ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి చేరడంతో ఫోర్బ్స్ రియల్టైమ్ జా
ఆయిల్ రిఫైనింగ్, టెలికమ్యూనికేషన్, రిటైల్ తదితర విభాగాల్లో దిగ్గజంగా ఎదిగినంత మాత్రాన తమ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంతృప్తిచెందబోదని, ప్రపంచంలో టాప్ టెన్ వాణిజ్యసంస్థల్లో ఒకటిగా వృద్ధిచెం