‘నవ్వి పోవుదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది లంచాలకు మరిగిన కొందరు అధికారుల తీరు. ఏసీబీ అధికారులు దాడులు చేసి, అవినీతి బాగోతాన్ని బయటపెట్టినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ప్రజలకు పారదర్శక సే�
తెలంగాణ యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో 22 నెలల వ్యవధిలో తొమ్మిది మంది రిజిస్ట్రార్లు మారారు. 2021 మే 22న వీసీగా నియమితులైన రవీందర్ గుప్తా.. ఇష్టానుసారంగా రిజ