సీటింగ్ సామర్థ్యం | పెరుగుతున్న కొవిడ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50శాతానికి మించొద్దని ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ : వరుసగా 24 రోజుల పాటు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. గత ఫిబ్రవరి 27న ఇంధన ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరగా.. పెట్రోల్ లీటర్ �
వేసవి కాలం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసిన పుచ్చకాయలు విరివిగా దొరుకుతుంటాయి. రుచితో పాటు చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా హైబీపీ విషయంలో బాగా పని చేస్�