గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
రూ.6కోట్లతో అన్ని హంగులతో షాద్నగర్, ఆమనగల్లు, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, మంచాల మండలాల్లో మోడల్ గ్రంథాలయాలను నిర్మిస్తున్నట్లు జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు.
పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకోసం పౌర పఠన కేంద్రాల(పబ్లిక్ రీడింగ్ రూమ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసి, జిల్లా గ్రంథాల�