ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో �
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఉట్నూర్ ఆర్డీవో సురేశ్ పేర్కొన్నారు. మండలంలోని ఉడుం పూర్, కల్లెడ, నవాబుపేట, పెద్దూర్ల్లో ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదుకు చేపట్టిన క్యాంపెయిన్ ను ఆయన