వడగండ్లు పడి నాలుగు రోజులు గడిచినా పంటనష్టం అంచనా వేసేందుకు అధికారులు రాకపోవడంతో రైతులు మండిపడ్డారు. లక్షలు పెట్టుబడి పెట్టిన పంట అకాల వర్షంతో దెబ్బతింటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే నష�
ప్రజాపాలన దరఖాస్తులను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. రాజంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న డాటాఎంట్రీ ప్రక్రియను మంగళవారం కల�