‘అయ్యా మా ఇండ్లను కూలగొట్టొద్దు.. పడగొట్టకుండా చూడండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గుడి చెరువు వద్ద నివాసితులు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు విన్నవించారు. ఇటీవల గుడి చ�
మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి.. అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే జూన్, �
నిజామాబాద్ : బోధన్లో మత సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. మంగళవారం ఆర్డీఓ రాజేశ్వర్, ఏసీపీ రామారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బోధన్లో ఏర్�