రిజర్వు బ్యాంక్ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ద్వై-పాక్షిక ద్రవ్యపరపతి సమీక్షను బుధవారం ప్రకటించబోతున్నారు. ఈ సారి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవ�
వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పావు శాతమైనా (25 బేసిస్ పాయింట్లు) తగ్గించాల్సిన అవసరం ఉన్నదని డ్యూషే బ్యాంక్ విశ్లేషకులు చెప్తు�
Stocks | వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లకు రుచించలేదు. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకులస్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయింది.