స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యవహారంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నది. ఎస్బీఐ కొనుక్కున్న రాయదుర్గం భూమిని వేలం వేసిన రేవంత్ సర్కార్.. �
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో ఇటీవల జరిగిన భూవేలం ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గ్రామంలోని సర్వే నం.83/1లో ఐదు ఎకరాల భూమి వేలానికి సంబంధ�