అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేసేందుకు అధికారులు కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్తో కలిపి శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేటలో లబ్ధ�
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు పథకాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.