అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా పరిగణిస్తున్నది. బోగస్ కారణంగా రేషన్ బియ్యం సహా ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అర్హులకే అందేలా ప్రభుత్వం ఈకేవైసీ(ఎలక్�
రేషన్ కార్డుకు ఈకేవై సీ తప్పనిసరి చేస్తూ ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కార్డుల్లో సభ్యులు చనిపోవడమో లేదా పెండ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లిపోవడమో జరిగినా, చాలా వరకు పేర్లు కార�