అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశామని, దీంతో రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందని, అధిక సంఖ్యలో పేద కుటుంబాలు లబ్ధిపొందబోతున్నాయని, నేటి (ఈ నెల 14) నుంచి గ్రామగ్రామాన సభలు పెట్టి రేషన్ కార్డులు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ దరఖాస్తులు పోటెత్తాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయత