Ranji Trophy 2024 | ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శార్దూల్ ఠాకూర్.. 69 బంతులాడి 75 పరుగులు చేశాడు. 37 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన అతడు ముంబైకి గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బ్యాటింగ్లో అదరగొట్టిన శార్దూల్..
ముంబై మరోసారి జూలు విదిల్చింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీని ద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి దూసుకె�
సీజన్లో నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తుచేసిం