మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Telangana | ఆ గ్రామంలో ఏ ఇంటికెళ్లినా ప్రభుత్వ ఉద్యోగులే కనిపిస్తారు. గతంలో ఈ పల్లె జగన్నాథపురం పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రస్తుతం రంగాపురం నూతన పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 809 జనాభా ఉండగా.. అందులో ఎస్టీ కుటుంబాల�