‘రాముడు భీముడు’ నిర్మాతగా రామానాయుడికి తొలి చిత్రం. ఎన్టీయార్ ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం. ఈ సినిమాలో సినారె మూడు యుగళ గీతాలు రాశారు. 1964లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఎంత �
ప్రతిష్టాత్మక సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మంగళవారంతో 60ఏళ్ల అద్భుత ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సరిగ్గా అరవైఏళ్ల క్రితం, అంటే.. 1964 మే 21న సురేశ్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ విడుదలైంది.