ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ (57) శనివారం గుండెపోటుతో మృతిచెందా రు. ఆయన ఉట్నూర్లో ఉదయం ఒక్కసారి గా అనారోగ్యానికి గురయ్యారు.
Ramesh Rathod | ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రమేశ్ రాథోడ్
ఆదిలాబాద్ మాజీ రమేశ్ రాథోడ్ (Ramesh Rathod) కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూర్లోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
మద్యం మత్తులో బీజేపీ (BJP) నేతలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johns