Drinking water | రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరిఖనిలో తాగునీటి సరఫరా బంద్ అయింది. రమేష్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద వాల్ చెడిపోవడంతో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2,000 కోట్ల విలువైన 200 కిలోల కొకైన్ను రమేశ్ నగర్లో ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. గత వారమే ఢిల్లీలో రూ.5,600 కోట్ల విల�
Cocaine Seized | దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం రమేశ్నగర్లో దాదాపు 200 కిలోల కొకైన్ పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని ధర రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని