మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని మల్లె చెరువు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. పట్టణంలో డ్రైనేజీల మురుగంతా ఈ చెరువులోకి చేరి దుర్వాసన వస్తుండడంతో పట్టణవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. బీఆ�
ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆరోపించారు. మె