యూరియా యాప్ ఎత్తేయాలని రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రైతు వేదిక వద్ద యూరియా యాప్ ను ఎత్తివేయాలని కోరుతూ దశరథ�
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. అయితే ఊర్లో ఎవరో అపరిచితులు తిరుగుతున్నారని గ్రామస్తులు వారిపై దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా రామారెడ్డి మండలం మద్దిగుంటలో చోటుచేసుకు�
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండా అటవీ ప్రాంతంలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతంలో ఆవులపై దాడిచేసింది. గుర్తించిన తండావాసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.