తెలంగాణ ప్రజల సౌకర్యం కోసం చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోవడానికి గొంతెత్తి అరిచే విపక్షాలు మన చారిత్రక సంపద విషయమై కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని తప్పు పట్టకపోవడం ఆశ్చర్యకరం. రామప్ప ఆలయ సంరక�
వారసత్వ కట్టడంగా రామప్పకు అర్హత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రుల వినతి కేంద్ర మంత్రి ప్రహ్లాద్తో సమావేశం విఖ్యాత కాకతీయ సామ్రాజ్య ప్రాభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ నాగరికతా వైభవానికి ప్రతీక అయిన ర�
ఢిల్లీ : ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద సింగ్ పటేల్ని రాష్ట్ర ప్రతినిధుల బృందం కోరింద
హైదరాబాద్ : ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ బృందం బుధవారం సాయంత్రం ఢిల్లీ బయల్దే
రామప్ప ఆలయం| అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రామప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేటలోని కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయంలో పురావస్తు శాఖ అధికారులు యోగాసనాలు వేశారు.
వెంకటాపూర్, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో సోమవారం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్ర సాంస్కృ�