రామప్ప చెరువు ద్వీపంలో సాస్కీ పథకం కింద తాము చేపట్టిన పనులతో నంది శిల్పానికి ఎటువంటి నష్టం వా టిల్లలేదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) పేర్కొన్నది.
జిల్లాలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా అధికారులు అవలంబిస్తున్న విధానాలపై ఆమె ఆగ్ర హ
రామప్ప చెరువులోకి దేవాదుల పంపుహౌస్ నుంచి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట కోసం బీంఘన్పూర్ పంప్హౌస్ నుంచి ఒక మోటరు ద్వారా రామప్ప చెరువులోకి 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ రామప్ప �