జిల్లాలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా అధికారులు అవలంబిస్తున్న విధానాలపై ఆమె ఆగ్ర హ
రామప్ప చెరువులోకి దేవాదుల పంపుహౌస్ నుంచి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట కోసం బీంఘన్పూర్ పంప్హౌస్ నుంచి ఒక మోటరు ద్వారా రామప్ప చెరువులోకి 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ రామప్ప �