రుయెత్-ఈ-హిలాల్ కమిటీ ప్రకటన న్యూఢిల్లీ, మే 1: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను (ఈద్-ఉల్-ఫితర్) మంగళవారం జరుపుకోనున్నారు. ఆదివారం నెలవంక కనిపించకపోవడంతో 3న పండుగ జరుపుకోవాలని ఫతేపురి మసీదు ఇమామ్ ముఫ్త�
కనిపించిన నెలవంక నేటి నుంచి ఉపవాసాలు మే 3న రంజాన్ పండుగ తిరుమలగిరి, ఏప్రిల్ 2 : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఆదివారం నుంచి ఉపవాసాలు ప్రారంభించారు. నెల రోజుల పాటు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని �