విపక్షాల ఐక్యతతో 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి తప్పదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని, అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో సర్దుబాట్ల�
విపక్షాలకు కామన్ ఎజెండా అవసరమని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేసి, తమ ఆలోచనలు కలిసేలా కార్యాచరణ ర
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై