విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుందనడంలో ఈ ‘వీరుడు’ ఓ సాక్ష్యం. నాడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, దొరలు దోపిడితో ప్రజలను పీల్చిపిప్పి చేసేవారు. అదలా ఉండగా కాలరీ ప్రాంతంలో మేనెజ్మెంట్ల ద
ప్రతి తల్లీ తన బిడ్డల సంతోషమే కోరుకుంటుంది. తాను ఉన్నన్ని రోజులు వారికోసమే కష్టపడుతుంది. లక్ష్మీదేవమ్మ, పద్మావతిల జీవితాలు కూడా ఈ కోవకు చెందినవే. ఉన్నత చదువులు చదివిన తన ఒక్కగానొక్క కుమారుడు రాజేంద్ర అమ�