సరిగ్గా దశాబ్ద కాలం క్రితం కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేని రాజీవ్నగర్ను, ఇప్పుడున్న రాజీవ్నగర్తో పోల్చి చూస్తే.. ఎక్కడా పొంతన కుదరదని కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు క్రిష్ణ శర్మ, వినాయక సాగర్ల�
అది రాజీవ్నగర్లో మండే మార్కెట్.. చిరు వ్యాపారులు, కొనుగోలుదార్లతో ఆ మార్గం కిక్కిరిసి ఉంది... అంతలో ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి స్కూ టీని ఢీకొంది. ఆ ధాటికి వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.