సొంత నియోజకవర్గమైన కొడంగల్ కోసం యావత్తు పాలమూరు ఉమ్మడి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి ద్రోహం తలపెట్టారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ (ఎంఎన్కేఎల్ఐఎస్) అనుమతుల కోసం కర్ణాటక ప్రాజెక్టులక�
మక్తల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ పెద్దవాగుపై ప్రాజెక్టును నిర్మించారు. అయితే, సంగంబండ ప్రాజెక్ట్ పునరావాస నిర్వాసితులకు చెందిన మ�