గ్రేటర్ మొత్తం ఆదివారం క్రికెట్ సందడి నెలకొంది. ఐపీఎల్-18 సీజన్ ప్రారంభం కావడం, అందులో తొలిరోజే సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో పోటీ పడటంతో క్రికెట్ అభిమానులు టీవీలు, సెల్ఫోన్లకు అతు
సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. సొంత ఇలాఖాలోరాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేస్తూ ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేసింది. వరుసగా రెండు ఓటములతో బరిలోకి దిగిన సన్రైజర్స్..రాయల్స్తో మ్యాచ్లో సత్తాచాట�