CP Joshi | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులు గడిచినా రాజస్థాన్ కొత్త సీఎం ఎవరో ఖరారు చేయడంలో బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తున్నదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్
మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి అసంతృప్తుల బెడద ఎక్కువైంది. ఇప్పటివరకు 136 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 230 స్థానాలకు గాను మరో 94 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది.