Vemulawada Laddu | శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన సంతోష్ దంపతులు దర్శనం తర్వాత స్వ�
రాజన్న లడ్డూకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తున్న ఈ మహాప్రసాదానికి ఏటేటా డిమాండ్ పెరుగుతున్నది. గతేడాది 70 లక్షల పైగా లడ్డూలను విక్రయించగా, రెట్టింపు ఆదాయం సమకూరిం�