IG Chandrasekhar Reddy | దేశ నలుమూలల నుంచి వచ్చే రాజన్న భక్తులకు పటిష్టవంతమైన భద్రత కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో రాజన్న భక్తులకు వసతులు కల్పించడంలో అలసత్వం కనిపిస్తున్నది. ముందుచూపు లేని పనులతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అడుగడుగునా ప్రణాళికాలోపంతో చేసిన పనులే మళ్లీ చేస్తున�