వారసత్వంగా కౌలు రైతుల హక్కుల చట్టం కింద సర్వే నంబర్ 373 సంక్రమించిన 47 ఎకరాల భూమిని తమకు తెలియకుండానే కొంత మంది గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పోర్జరీ సంతకాలు చేసి ప్రైవేట్ కంపెనీకి విక్రయించార�
ఇందిరాపార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకు రజకులు పెద్దెత్తున తరలి రావాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ ఫథకం బిల్లులు 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.
అభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన బీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉన్నదని కార్మిక శాఖ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.