Rajahmundry Airport | ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదంపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Rajahmundry Airport | ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులు క్షేమంగా బయటపడ్డారు.
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.